సీతారాంపురం: వేడి పాత్రల మీద పడి వ్యక్తికి గాయాలు

సీతారాంపురం మండలం చిన్నాగంపల్లి వద్ద జాతీయ రహదారి క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం వంటగదిలో ప్రమాదం కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైవే నిర్మాణ కార్మికులు వంట చేస్తుండగా వేడిగా ఉన్న వంట పాత్రలు అక్కడి ఓ వ్యక్తి మీద పడడంతో చేతులు, కాళ్లు, శరీరభాగాలు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే తోటి కార్మికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్