అమ్మవారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు, ట్రస్టీ బాణావత్ కుబియా నాయక్ ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి విశేష పూజలు హెూమాలు అభిషేకాలు వంటి క్రతువులను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ జిగురు శ్రీనివాసా మూర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
36 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీ