వైసీపీ ఎంపీ అభ్యర్థులపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం-మజ్జి శ్రీనివాస్‌
అనకాపల్లి-అమర్నాథ్‌
కాకినాడ-చలమలశెట్టి సునీల్
అమలాపురం-ఎలిజా
రాజమండ్రి-గూడూరు శ్రీనివాస్‌/ పద్మలత
నరసాపురం-గోకరాజు రంగరాజు/ శ్యామలా దేవి
గుంటూరు-కావటి మనోహర్/ ఉమ్మారెడ్డి వెంకటరమణ
నరసరావుపేట-అనిల్‌కుమార్
కర్నూలు-బీవై రామయ్య
నంద్యాల-ఖాదర్‌బాషా/ అలీ
నెల్లూరు-వేమిరెడ్డి.

సంబంధిత పోస్ట్