జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ ని కలిసిన జనసేన రిషివర్ధన్

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
తమ్మిరెడ్డి శివశంకర్ ని మంగళవారం ఆయన నివాసంలో సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ మరియు సాలూరు మండల అధ్యక్షులు కే శివ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో సాలూరు నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు రిషి వర్ధన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్