శుక్రవారం ఉదయం పాచిపెంట, కర్రివలస, అమ్మవలస, కొనవలస గ్రామాలలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. తుఫాన్ తర్వాత చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.