డెంకాడ: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నేపథ్యంలో మండలంలోని రాజాపులోవ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు గురువారం ఉదయం 10 నుంచి 4గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విజయనగరం ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి. సురేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోపాడ, జగన్నాథపురం, వల్లూరు, మోదవలసలో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్