విజయనగరం: రైలు ఢీకొని ఆర్ఎంపీ మృతి

విజయనగరంలో ఓ ఆర్ఎంపీ ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం వైఎస్ఆర్ నగర్ వెళ్తూ పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్