కొత్తపట్నం: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

కొత్తపట్నం మండలంలోని పలు ప్రాంతాలలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ చంద్రకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లలో మరమ్మత్తుల నేపథ్యంలో మండలంలోని మడనూరు పరిధిలోని ఆక్వా, రాజుపాలెం, గమల్లపాలెం, వజ్జి రెడ్డిపాలెం, ఈతముక్కల గ్రామాలలో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్