కొండపి:మన్యం జిల్లాలో మంత్రి స్వామి పర్యటన

ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మన్యం జిల్లాలో శనివారం పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి మంత్రి స్వామి కరపత్రాలు పంచారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజులలో పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను మంత్రి స్వామి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుందని మహిళలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్