బస్సు నుంచి దూక్కి ప్రాణాలు కాపాడుకున్న బాలుడు

మార్కాపురం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, ఓలేటి పాలెంకు చెందిన రోహన్ అనే బాలుడు సరైన సమయంలో బస్సు నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. బస్సులో మంటలు వ్యాపిస్తున్నప్పటికీ, భయపడకుండా ధైర్యంగా వ్యవహరించి బయటపడ్డాడు. దురదృష్టవశాత్తు, అతనితో పాటు ప్రయాణిస్తున్న బాలుడి అత్త మృతి చెందగా, పిన్నికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్