మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం

AP: మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. రూ. 129.18 కోట్లతో ఆర్‌వోబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మంగళగిరిలో 4 వరుసల ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతినిచ్చింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ విజ్ఞప్తి చేయడంతో రైల్వేశాఖ ఆమోద ముద్ర వేసింది.

సంబంధిత పోస్ట్