నేడు ఈ జిల్లాల్లో వానలు

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తన ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్