తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిపొందారు. టీడీపీ 22 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, 4 స్థానాలను టీడీపీ గెలుచుకుంది.