ఉచిత ఇసుక పాలసీపై విడుదల కానీ జీవో

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ విధానం సోమవారం నుంచి అమలులోకి రానుంది. దాంతో ఉదయం 6 గంటల నుంచి స్టాక్ పాయింట్స్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. అయితే ఇప్పటివరకు ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాలేదు. దాంతో ప్రభుత్వ జీవో కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇంకా సమయం పడుతుందని ఉన్నతాధికారులు చెప్పటంతో జీవో కోసం అధికారులు వేచి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్