తల్లికి వందనం.. ఒకే ఫ్యామిలిలో 12 మంది పిల్లలకు రూ.1.56 లక్షలు

AP: అన్నమయ్య జిల్లాలోని కలకడలో షాకింగ్ ఘటన జరిగింది. కూటమి సర్కార్ తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే ఇంట్లో 12 మంది పిల్లలు.. తల్లికి వందనం కింద రూ.1.56 లక్షలు వచ్చాయి. దాంతో ఆ కుటుంబంలోని ముగ్గురు తల్లులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రూ.1.56 లక్షలను తమ అకౌంట్‌లో జమ చేయడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్