విడవలూరు అంకమ్మ దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు చేసి, పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.