నెల్లూరులో నేడు విద్యుత్తు ఉందని ప్రాంతాలు

నెల్లూరు నగరంలోని తెలుగుగంగ సబ్ స్టేషన్ పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. హౌసింగ్ బోర్డు, న్యూమిలిటరీ కాలనీ, ఇందిరాగాంధీనగర్, చైత్యపురి కాలనీ, సంజయ్ గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు ఉండదని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్