పొదలకూరు: ముగిసిన షుగర్ వ్యాధి యోగా చికిత్స శిబిరం

పొదలకూరు పట్టణంలోని రామ్ మందిరంలోని నిర్మలా నంద యోగా సెంటర్ లో గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడిన షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ శిబిరానికి ప్రముఖ యోగా గురువులు రిత్ దేవ్ జీ‌ మహరాజ్ పాల్గొని డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరం, మనసు ఎంతగానో బాగుంటాయన్నారు.

సంబంధిత పోస్ట్