అమరావతి స్కూల్లో ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహణ

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని అమరావతి స్కూల్లో ఐఐటీ ఒలింపియాడ్ ఎంట్రెన్స్ టెస్టును ప్రతిష్టాత్మకంగా సోమవారం నిర్వహించారు. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఐఐటీ, నాన్-ఐఐటీ విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. పిల్లల్లోని నైపుణ్యం, ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్ష నిర్వహించామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఐఐటీ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేయనున్నట్లు స్కూల్ అధినేత కే. సురేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్