కళ్యాణదుర్గం: రూ.18లక్షల డబ్బుల నోట్లతో వాసవి మాతకు అలంకరణ

కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాతను మహాలక్ష్మి దేవిగా అలంకరణ చేశారు. రూ. 50, 100, 200, 500ల నోట్లతో మొత్తం రూ. 18, 18, 918లతో అమ్మవారిని చక్కగా అలంకరించారు.

సంబంధిత పోస్ట్