కుందుర్పి: అపిలేపల్లిలో నాకాబంది నిర్వహించిన పోలీసులు

కుందుర్పి పోలీస్టేషన్ పరిధిలోని అపిలేపల్లి గ్రామంలో పోలీసులు బుధవారం నాకాబంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అక్రమ మద్యం విక్రయంపై వచ్చిన పక్కా సమాచారంతో కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర్, స్టేషన్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి కేను నమోదు చేసి, అతని వద్దనుంచి రూ. 3, 600లు విలువచేసే మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్