పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే

పుట్టపర్తి రూరల్ మండలం పరిధిలోని నీడిమామిడి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం గ్రామ సరిహద్దు లోపల పొలాలలో మంత్రి, ఎమ్మెల్యేలు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్