కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సోమవారం ప్రారంభించారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి. ఈ కార్యక్రమంలో రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.