డ్రైనేజ్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లె సింధూర

పుట్టపర్తి లోని సంత మార్కెట్లో నీళ్లు నిలిచే ప్రాంతాన్ని శనివారం ఎమ్మెల్యే సింధూర రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. చిన్న వర్షం రాగానే మార్కెట్లో నీళ్లు నిలవడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని నాయకులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. వర్షపు నీరు సజావుగా వెళ్లడానికి ఉన్న అవకాశాలను వారు పరిశీలించారు. త్వరలోనే డ్రైనేజీ కాలువలు ఏర్పాటు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్