పుట్టపర్తి: 'తోపుదుర్తి నోటికి వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు'

పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం బీసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ బీసీలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ అని, రాజకీయంగా బీసీలను అందరిని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసి సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు రక్షణ చట్టం తీస్తుంటే, వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదన్నారు.

సంబంధిత పోస్ట్