పుట్టపర్తికి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు

సత్యసాయి మహా సమాధి దర్శనం కోసం కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ శుక్రవారం శాంతిభవనకు విచ్చేశారు. శాంతిభవన్ అతిథి గృహమునందు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి ఆయన రోడ్డుమార్గంలో ప్రత్యేక కాన్వాయ్ లో సాయంత్రం 5. 15 నిమిషాలకు పుట్టపర్తి శాంతిభవన్ అతిథి గృహమునందు చేరుకున్నారు. ఆయనకు అధికారుల స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్