నూతన దేవాలయానికి నిధులు కేటాయిస్తాం: ఎంపీ

ఓడి చెరువు మండలం హరిజనవాడలో ఎంపీ పార్థసారథి శనివారం పర్యటించారు. అక్కడ స్థిరమైన 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆ దేవస్థానాన్ని తొలగించి నూతన దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. దానికి ఎంపీ స్పందించి టిటిడి అధికారులతో సంప్రదించి నిధులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్