పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రానికి చెందిన సుబ్బరాయుడు (65) అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదం వల్ల తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ మనస్థాపానికి గురై తన ఇంటిలోనే పురుగు మందు తాగి మంగళవారం ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి సుబ్బరాయుడును ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చి చికిత్స తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్