రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదిండి గ్రామంలో రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యులు పరిటాల సునీత భూమి పూజ చేసిన పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. 2024-2025 ఆర్థిక సంవత్సరం పనుల్లో భాగంగా సిమెంట్ రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో జరుగుతున్న సిమెంట్ రోడ్ల పనులను డీఈఈ, జేఈ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పనులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్