అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా, చెన్నై కొత్తపల్లిలో టింబట్టు, కలెక్టివ్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించగా, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, టింబక్టు కలెక్టివ్ సంస్థ ఆధ్వర్యంలో 250 మంది మహిళతో ర్యాలీ నిర్వహించారు.
నేడు తిరుపతిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు