రక్షణ గోడ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోండి

రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్నటువంటి నడిమి వంకను కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండువైపులా ఉన్న ఆదర్శ నగర్ తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్