పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

బుక్కరాయసముద్రం మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మంగళవారం హాజరై పింఛన్ దారుల ఇంటింటికి వెళ్లి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల డబ్బులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల పెంపు కార్యక్రమం చేపట్టి, పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్