నీటిని విడుదల చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

గార్లదిన్నె మండలం మీడ్ పెన్నార్ డ్యాం నుంచి దక్షిణ ఆయకట్టు హెచ్. ఎల్. సి కాలువకు సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ మేరకు మిడ్ పెన్నార్ డ్యాం నుంచి హెచ్ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్