సత్యసాయి జిల్లాలో చెరువులు పునరుద్ధరించాలి

సత్యసాయి జిల్లాలో చెరువు పునరుద్ధరించాలని ఆర్సిపిఐ ముఖ్య నేతలు మంగళవారం డిమాండ్ చేశారు. కదిరి ఎర్రకోట కాలనీలో ఆర్సిపిఐ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగన్న హాజరై దిశా నిర్దేశం చేశారు. ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి సతీష్, పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అలాం. ప్రతిభ హాజరయ్యారు. జిల్లాలోని చెరువులను మరమ్మతు చేసి పూడిక తీసి చెరువులు పునరుద్ధరించాలి అన్నారు.

సంబంధిత పోస్ట్