ముష్టూరు గ్రామానికి నీళ్ల ట్యాంకర్లతో నీళ్లు సహాయం

ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామంలో నీళ్లు లేక గ్రామ ప్రజలు ఇబందులు పడుతున్నారు. ఈ సమయంలో అది గమనించిన టీడీపీ నాయకుడు నెట్యం రాంబాబు గత నెల రోజుల నుంచి తన సొంత ఖర్చులతో ప్రజలకు, పార్టీలకతీతంగా ప్రతి ఇంటికి సొంత ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్