నందిగాం మండల కేంద్రం 33/11 కె వి సబ్ స్టేషన్ పరిధిలోని తామరపల్లి లట్టిగాం ఫిడర్ జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నందున నందిగాం, తామరపల్లి, తామరపల్లి, హరిదాస్ పురం, గొల్లవూరు, దిమ్మలాడ, తదితర గ్రామాలకు శనివారం ఉదయం 8. గంటల నుంచి మధ్యాహ్నం 2. గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్ జి. సంకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.