నరసన్నపేట: "సుపరిపాలనలో తొలిఅడుగు" కార్యక్రమంలో ఎమ్మెల్యే

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం ఉదయం 7 గంటలకు పట్టణంలోని 5వ వార్డులో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటించింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోతయ్య వలస గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్