వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం పోలాకి మండలం మబగాం పంచాయతీలో నానో యూరియాపై డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.