వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన

సారవకోట మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత నెలలో అవలింగిలో 23 తులాల బంగారం, రూ.1.5 లక్షలు నగదు దొంగిలించబడ్డాయి. సోమవారం రాత్రి బైదలాపురంలోని రాము ఇంట్లో 7 తులాల పుస్తెల తాడు, ఆదివారం రాత్రి అవలింగిలో మరో ఇంట్లో 2.5 తులాల పుస్తెల తాడు చోరీకి గురైంది. జిల్లాలో దొంగతనాల ఘటనలు పెరిగిపోయాయని, అధికారులు నైట్ బీట్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్