యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా కలసి, వారి సమస్యలు తెలుసుకున్న లోకేష్,యువతలో విశేష ఆదరణను సంపాదించారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా నాయకత్వం భావిస్తోందని సమాచారం.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు