యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా కలసి, వారి సమస్యలు తెలుసుకున్న లోకేష్,యువతలో విశేష ఆదరణను సంపాదించారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా నాయకత్వం భావిస్తోందని సమాచారం.
కొత్త కొలువులో జీతం విషయంలో సూచనలివే!