నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని నేటి నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, విశాఖ, మన్యం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్