యశ్వంత్ తో పాటు కొందరు రౌడీ షీటర్లు కూడా తనపై దాడి చేశారని జేమ్స్ తెలిపారు. సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టిన జేమ్స్. తనను రెండు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల తేదీ ఖరారు