కుప్పంలో వైసిపికి షాక్??

కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు గురువారం పట్టణంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన వీరంతా టీడీపీలో చేరనున్నట్లు సమచారం. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రితో మున్సిపల్ చైర్మన్ సుధీర్ మంతనాలు జరిపి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వెళ్లినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్