విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

యర్రావారిపాలెం మండలంలోని చింతగుంట గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న బి. సాత్విక్‌ (8) ఈరోజు స్కూల్‌ కి నోట్‌ బుక్ తీసుకెళ్లడం మర్చిపోయాడు. నోట్‌ బుక్‌ తీసుకురాలేదని టీచర్‌ భాస్కర్‌ నాయుడు విద్యార్థిని క్రూరంగా శరీరమంతా వాతలుపడేలా చితకబాదారని విద్యార్థి తల్లిదండ్రులు హరిబాబు, రేవతి ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్