AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. పురపాలక సమావేశానికి 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్గా మిగతా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.