కార్మికులకు కనీస పింఛను రూ. 9 వేలు చెల్లించాలి

కార్మికులకు కనీస పింఛను ఇవ్వాలని ఎఐటియుసి నాయకులు మొయిద పాపారావు, సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. నెల్లిమర్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టు ఆఫీసు వద్ద శుక్రవారం ఈపిఎఫ్ ఉద్యోగ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఈపిఎఫ్ కనీస పింఛను రూ. 9వేలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా మోడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్