వ్యర్థజలాలను వదులుతున్న కాలువులను పరిశీలించిన ఎమ్మెల్యే

విచ్ఛలవిడిగా పొల్యూషన్ జలాలను పంట కాలువలకు వదలడం ఏమిటని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. పూసపాటి మండలంలోని ఎస్ఎంఎస్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ జలాలు పొలాల్లోకి వదులుతున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోవిందపురంలోని పంటకాలువలను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఈమేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఫోన్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలగకూడదన్బారు.

సంబంధిత పోస్ట్