మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు అంకితభావంతో చదువుకొని మంచి భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. హెచ్.నాగేశ్వరరావు మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను సంపాదించి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందాలని, తద్వారా జేమ్స్ హాస్పటల్కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ వేడుకల్లో ఆపరేషన్స్ మేనేజర్ జ్యోత్స్న,AGM భాస్కర్ మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ రాజశ్రీ తో పాటు పలువురు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.
బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు