ఎం వెంకటాపురంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం

గజపతినగరం పంచాయతీ శివారు ఎం వెంకటాపురంలో సుపరికాలంలో తొలి అడుగు కార్యక్రమం గజపతినగరం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా గోపాలరాజు ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో జరగనున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్