విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు తన ఐదు ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. యూరియా, డీఏపీ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిసాగుపై ఆయన దృష్టి సారించారు.